పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంశానికి చెందిన ఎనిమిదో తరం మనుమడు వీరభద్ర స్వామి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన, కేఎస్ఆర్ క్రియేషన్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రహ్మం గారి గాన స�
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులు ప్రస్తుతం ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్నారని తెలిపారు. ఇది దేవుడు విధించిన న్యాయమని అన్నారు.
సీఎం కేసీఆర్ | చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కృతజ్ఞతగా ఆమె కుటుంబ సభ్యులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సినీ పరిశ్రమలో వారసుల టాపిక్ కొత్తేమి కాదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని చిత్రపరిశ్రమల్లో సాధారణంగానే వారసుల ఎంట్రీ కొనసాగుతూనే ఉంటుంది.