ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య రైతు నుంచి రూ. 9 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా బె�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని సిరికొండ, కొండాపూర్, లక్ష్మీపూర్, వాయిపేట్, పోచంపెల్లి, ఇచ్చోడ మండలంలోని గేర్జం, త�