జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ రూపంలో కాసుల వర్షం కురిసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంట
గ్రంథాలయాలకు పూర్వ వైభవం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.