సైనికుడిగా మారి దేశ సేవ చేయాలని కలలు కన్నాడా యువకుడు.. గత ఏడాది నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో ఈవెంట్లన్నీ పాసయ్యాడు.. రాత పరీక్ష రాయటమే తరువాయి. కానీ, కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్' ఆ యువకుడి ప్రాణాలు తీసింద�
హైదరాబాద్: ద్రౌపది ముర్ము జీవితంలో విషాదాలు చాలానే ఉన్నాయి. 1984లో మొదటి కుమార్తె, 2010లో 25 ఏళ్ల కుమారుడు, 2013లో 28 ఏళ్ల వయసులో చిన్న కూతురు, 2014లో భర్త శ్యామ్ 55 ఏళ్ల వయసులో మరణించారు. ఆ సమయంలో ముర్ము తీవ్
బెంగళూరు: తల్లి మరణంపై మనస్తాపం చెందిన ఒక వ్యక్తి రూ.1.3 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ కారును నదిలో పడేశాడు. విస్తూ పోయే ఈ సంఘటన కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో జరిగింది. ఖరీదైన ఎర్ర రంగు కారు కావేరి నదిలో తేలడాన్ని �
ముంబై: కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వ్యక్తి బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన బాధిత బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన జరిగింది. 16 ఏండ్ల బాలిక సవతి తల్ల�