Hyderabad | బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నప్పుడు కొంత డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ బ్యాంకు ఉద్యోగులపై కక్షగట్టిన ఓ మహిళ ఏటీఎంను ధ్వంసం చేసింది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సత్సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అరకొరగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిం
పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని పరిష్కరిస్తూ అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
గోల్డ్ మానిటైజేషన్ స్కీంరువాలో నిరుపయోగంగా పడివున్న ఆభరణాలను రిజర్వ్ బ్యాంకు దగ్గర డిపాజిట్ చేస్తే ఏటా రెండున్నర శాతం వడ్డీ ఇచ్చేలా రూపొందించినదే గోల్డ్ మానిటైజేషన్ స్కీం (పసిడి నగదీకరణ పథకం). ఈ �