పంట సాగు చేసి 30 నెలలు దాటిన ఆయిల్ ఫామ్ తోటల్లో పూతను తొలగించొద్దని జగిత్యాల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి స్వాతి రైతులకు సూచించారు. పెగడపల్లి మండలం నంచర్ల, ఆరవల్లి, సుద్దపల్లి, పెగడపల్లి గ్రామాల్లో ఆయిల్ ఫ�
మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల సమాఖ్య ప్రతినిధులపై ఉందని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల జిల్లా సమాఖ్య కార్యాలయ సమావేశ మందిరంలో �