జిల్లాలోని ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వరాచారి తెలిపారు. కొత్తగూడెంలో సోమవారం ఆయన శిక్షణ తరగతుల ఏర్పాట్లను పరిశీలించ
పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ఇప్పటి నుంచి ప్రణాళికతో బోధించాలని డీఈవో వెంకటేశ్వరాచారి అన్నారు. గండుగులపల్లి, నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖ�
ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని, చిన్నతనం నుంచే విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించాలని డీఈవో వెంకటేశ్వరాచారి అన్నారు.