వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలను తల్లిదండ్రులు బయట తిరగనీయకుండా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్(ప్రైమరీ
చుంచుపల్లి మండల కేంద్రంలో భవిత కేంద్రం భవన నిర్మాణ స్థలాన్ని భద్రాద్రి కొత్తగూడెం డీఈఓ బి.నాగలక్ష్మి గురువారం పరిశీలించారు. భవిత కేంద్రం నిర్మాణానికి గాను స్థల సేకరణకు సంబంధించి ఎంఈఓ బి.బాలాజీ, పాఠశా�