జిల్లాలో డెంగీ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధ�
ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబర్ 21 వరకు 525 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతరం వారం రోజుల్లోనే కొత్తగా 412 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 937కు చేరింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ విజృంభణ కొనసాగుతున్నది. ఆరేండ్ల రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత వారం కొత్తగా 2,569 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే డెంగ్యూ కేసుల మొత్తం సంఖ్
న్యూఢిల్లీ: దేశంలో డెంగ్యూ వ్యాప్తి కలకలం రేపుతున్నది. పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పరిస్థితి తీవ్రంగా ఉన్న 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉన్నతస్థాయి బృందాలను �