మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్కు చెందిన కుమ్మరి శ్యామ్, పుష్పలత దంపతుల కుమారుడు కుమ్మరి ప్రభాస్ (20) కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే ప్రైవేట్�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనేక మంది వైర ల్ ఫీవర్ బారిన పడ్డారు. జిల్లాలో 8654 మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. 5140 మందికి డెంగీ పరీక్షలు చేయ గా 25 కేసులు నమోదయ్యాయి.