వ్యక్తులు వ్యక్తపరిచే భిన్నమైన అభిప్రాయాలను ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తుల భావ ప్రకటన ప్రజాస్వామిక హక్కు అన్న అత్యున్నత న్యాయస్థానం.. ఆ హక్కును అ
ఒక వైపు అధికార కాంగ్రెస్ ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ తమ 7వ గ్యారెంటీగా నిత్యం ప్రకటిస్తుండగా, మరోవైపు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ‘ప్రజాస్వామిక హక్కుల’పై �