పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచినందుకు నిరసనగా శనివారం దేశవ్యాప్తంగా ఐదు గంటలపాటు సమ్మె చేపట్టేందుకు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్(జీఐపీఎస్డ�
యాప్ ఆధారంగా మన ఇంటిదగ్గరకే అన్ని సమకూర్చే గిగివర్కర్స్ బతుకులు త్రిశంకు స్వర్గంలా మారాయి. యాప్ ఆధారిత కంపెనీల అత్తెసరు కమీషన్లు, వేతనాలు చెల్లిస్తుండడంతో కుటుంబపోషణకు అధికగంటలు పనిచేస్తున్నారు.