దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు జూలై 20న తీవ్రమైన బలప్రయోగం జరిపి రెండు వారాలు గడిచినప్పటికీ కేంద్ర హోం మంత్రి అమిత్
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం బాధిత విద్యార్థులు, పోలీసుల మధ్య సోషల్ మీడియా వార్ ఆరంభమైంది. ముందుగా మీరు దాడి చేశారంటే.. కాదు మీరే చేశారంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవ