Aaryavir Sehwag : మాజీ క్రికెటర్లు కుమారులు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటున్నారు. రాహుల్ ద్రవిడ్ వారసులు జూనియర్ స్థాయిలో రాణిస్తుండగా.. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్(Aa
Rishabh Pant: ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 8 జట్లు పోటీపడనున్నాయి. దీని కోసం ఈ నెల 6,7 తేదీల్లో వేలం నిర్వహిస్తున్నారు. స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆ టోర్నీ కోసం వేలంలో పాల్గొననున్నాడు.