Crime news | స్నేహితుడికి భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి ఓ వ్యక్తి బంగారు నగలతో పరారయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని పహర్గంజ్ (Paharganj) ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Delhi Hotel | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఓ మహిళ దేశరాజధాని ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్ (Delhi Hotel) సిబ్బందిని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించి చివరికి కటకటాలపాలైంది.
జమ్మూ కశ్మీర్కు చెందిన వ్యక్తి కావడంతో ఢిల్లీలోని ఓ హోటల్ వసతికి నిరాకరించింది. ఈ అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కశ్మీర్కు చెందిన ఓ వ్యక్తి తన ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు సరిగ్గ�