ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించేందుకే కష్టపడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి నాలుగు కొలువులు కొట్టి ఆదర్శంగా నిలిచింది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన దుగ్గు మనీష.
ప్రభుత్వ గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల మెరిట్ జాబితా త్వరలో విడుదల కానున్నది. ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ముమ్మర కసరత్తు చేస్�