గ్రేటర్ హైదరాబాద్లో వర్తించే అదనపు హెచ్ఆర్ఏ కోసం కొందరు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డిప్యుటేషన్ గడువు ముగిసినా.. మళ్లీ గ్రేటర్లోనే పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. ఐదేండ్�
డిగ్రీ కాలేజీల్లోని అర్హులైన అధ్యాపకులకు గైడ్షిప్ కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకుల సంఘం కోరింది. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.