వానకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నప్పటికీ కామారెడ్డి, మెదక్ జిల్లాలో మినహా ఏ జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదుకాలేదు. ఇప్పటికీ 15 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జోగుళాంబ- గద్వాలలో అతి త�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో లోటు వర్షపాతం నమోదుతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం వానకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 277.1 మి.మి వాన పడాల్సి ఉండగా 175.5 మి.మి వర్షపాతం మాత్రమే నమోదై