విదేశీ మదుపర్లను మరింతగా ఆకట్టుకోవడానికి రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు సంబంధించి ఉన్న నిబంధనలను ఇంకా సరళతరం చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ యోచిస్తున్నది. ఈ మేరకు ఓ ఉన్�
భారత్తో ఉద్రిక్తతల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో రక్షణ రంగం కేటాయింపులను 18 శాతం పెంచాలని పాకిస్థాన్లోని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది.