Bus Falls Into Gorge | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 22 మంది గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ఈ సంఘటన జరిగింది.
Kathua | జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కథువా జిల్లాలో బుధవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం | జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది.