వాతావరణ మార్పులతో 2040 నాటికి భారత్లోని 15 తీర ప్రాంత నగరాలు ముంపు ముంగిట ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా సముద్రమట్టాలు పెరిగి విశాఖపట్టణంలో 5 శాతం భూమి నీట మునిగే ప్రమాదము�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చలి ప్రారంభమైంది. రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. చలి తీవ్రత పెరుగుతున్నది. కనిష్ఠంగా 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.