గుండెల నిండా తొలి ముఖ్యమంత్రి కేసీఆరే ఉన్నారని, ఆ అభిమానాన్ని ఎవరూ చెరపలేరని అంటున్నారు జనగామ జిల్లా లింగాలఘనపురం మండలకేంద్రానికి చెందిన రైతు బెజ్జం చంద్రయ్య. గతంలో ఆయన తనకున్న 6 ఎకరాల భూమిని కౌలుకిచ్చి
భాగ్యనగరమంటేనే మతసామరస్యానికి ప్రతీక. ఇక్కడ జరిగే ప్రతీ వేడుక ఘనమే. చారిత్రక నగర వైభవాన్ని చాటే ఆషాఢ బోనాలు ప్రజల ఐకమత్యాన్ని చాటుతాయి. అన్నివర్గాల వారు ఆనందంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు ఈనెల 30 నుంచి ప్రా