తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ద శైవక్షేత్రాల్లో పేరొందిన కీసరగుట్ట పుణ్యక్షేత్రం శివనామస్మరణతో విరజిల్లుతుంది. ఈ పుణ్యక్షేత్రం నగరానికి అతిచేరువలో ఉండటం మూలంగా ప్రతినిత్యం భక్తులతో కళకళలాడుతుంటాడు. క�
పెండ్లిళ్లతో పాటు శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తున్నామని తెలుపుతూ.. బాన్సువాడ డిపో ఆర్టీసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ బస్సును పెండ్లికి సంబంధించిన బొమ్మలతో
రంజాన్ సందర్భంగా భోలక్పూర్లోని మసీదులను ముస్లింలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నెల రోజులుగా రంజాన్ మాసంలో ప్రతి రోజూ 5 సార్లు ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలలో ఉన్నారు. భోలక్పూర్లో దాదాపు 23 మసీద�