ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాగిజావ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల
రైతు పండుగకు వేళైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. కందనూలు జిల్లాలో సేద్యం సంబురంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సాగునీటి వనరులు పెరగడంతో బీడుబడి�