దుమ్ముగూడెం: దుమ్ముగూడెం సహకార సంఘం పరిధిలోని 876 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.50వేలలోపు రుణమాఫీ వర్తించినట్లు సొసైటీ అధ్యక్షులు కిలికి ఎల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు సొసైటీ కార్య
ఆగస్టు 15 నుంచి అమలు నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి చేయాలి అధికార్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం 6 లక్షల మంది రైతులకు రుణ విముక్తి ఇప్పటికే తొలి విడతలో 3 లక్షల మందికి 25 వేల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ కరోనా కష్టా