న్యూఢిల్లీ : భారత్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టడంతో కొవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్లతో మరణాల రేటు తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. కరోనా కేసుల పెరుగుదల విష
మహారాష్ట్రలో కరోనా కేసులు | మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 16577 మంది కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 295 ప�