చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.3 లక్షలు స్వాహా చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణ పరిధిలోని హనుమాన�
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. జిల్లాలో 213 మంది గ్రేడ్-2 హిందీ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన