ఆడుకుంటూ ఇంటి ఎదుట ఉన్న నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మక్తల్ మండలం పారేవుల గ్రామంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చాకలి జానకిరామ్ హరిత ద
ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం ధూప్యాతండాలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన మలావత్ గజేందర్లికిత దంపతుల మొదటి కుమారుడు కన్నయ్య (2) రోజూ మాదిరిగా ఆడు�
దోమలగూడ : మంచినీటి ట్యాంక్లో శవమై కనిపించిన వ్యక్తి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసాలగడ్డ వద్ద ఉన్న మంచినీట�