మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి.. సాగునీటి రంగానికి దన్నుగా నిలువడంతోపాటు భూగర్భజలాలు పెంచాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాత ర పురస్కరించుకొని నాగోబా వనంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పారిశుధ్య, పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేపడుతున్నారు.