దేవాదాయ శాఖలో ఉన్నతాధికారులు అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నారు. దేవుడికి మొక్కులు చెల్లించుకోకున్నా ఫర్వాలేదు కానీ తమకు ముడుపులు చెల్లించకుంటే ఏ పనీ కాదని తేల్చిచెప్తున్నారు.
రేవంత్ సర్కార్పై ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్) పథకం అర్చకులు సమరభేరి మోగించారు. సోమవారం నుంచి జనవరి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అర్చక చైతన్యయాత్ర నిర్వహిస్తామని డీడీఎన్ఎస్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక�
సామాన్యులు, సంపన్నులకే కాదు; చివరికి దేవుళ్లకూ రేవంత్ సర్కారు నుంచి తిప్పలు తప్పడం లేదు. దేవుడి సొమ్ముపై మరో 7% పన్ను విధించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 5% ఉన్న కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ�