మహిళల సంరక్షణే ధ్యేయంగా రాచకొండ షీ టీమ్స్ పనిచేస్తున్నదని మహిళా సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్ అన్నారు. గత పదిహేను రోజుల్లో పట్టుబడిన 126 మంది ఆకతాయిలకు శుక్రవారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎల్బీనగర్లోన
కాలేజీలో క్లాస్ నడుస్తున్నది. విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఓ యువకుడు ఏకంగా క్లాస్ రూమ్లోకి చొరబడ్డాడు. విద్యార్థులంతా చూస్తుండగానే నేరుగా ఓ విద్యార్థిని వద్దకు వెళ్లాడు. నన్ను ప్రేమిస్తావా..? లేద