దోష నివారణ పూజలు చేస్తామని నమ్మించి రూ. 55 లక్షలు కొల్లగొట్టిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. నిందితుల నుంచి 30 తులాల బంగారం, 20 తులాల వెండి, 4.6 గ్రాము�
జనగామ కాంగ్రెస్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. అంతర్గత కుమ్ములాటలతో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు తెరలేపుతున్నది. ‘హత్యా రాజకీయాల’ నేపథ్యంలో సొంత పార్టీ నేతల నుంచే రక్షణ కావాలంటూ పోలీస్స్టేషన్ మెట్�
శ్రమపడకుండా ఈజీ మనీకి అలవాటు పడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22.57లక్షల విలువైన నగలు, స్కోడా కారు స్వాధీనం చేసుకున్నారు.
కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఇద్దరు న్యాయవాదులపై జనగామ స్టేషన్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని జనగామ బార్ అసోసియేషన్ ఆరోపించింది.
పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే వారికి న్యాయం జరిగేలా చూడాలని వరంగల్ వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ సిబ్బందికి సూచించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారం వర్ధన్నపేట పోలీస్స్టేషన్�