ఏటీఎంల వద్దకు వచ్చే వృద్ధులు, అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను మెహిదీపట్నం పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ.52 వేల నగదు, 89 ఏటీఎ
లోక్సభ ఎన్నికల సందర్భంగా క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లు, కేసుల నమోదు, సెక్షన్ల అమలు, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి రాచకొండ సీపీ తరుణ్ జోషి అవగాహన కల్పించారు.