అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న 12 మందిని మారేడ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నార్త్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు
ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్
సికింద్రాబాద్ మహంకాళి, సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన బాబు, ఓ పాప కిడ్నాప్ కేసులు లష్కర్లో కలకలం రేపాయి. చిన్నారుల కిడ్నాప్ కేసులను ఛాలెంజ్గా తీసుకున్న ఉత్
సికింద్రాబాద్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని బెదిరించి నగలు కాజేసిన నిందితుడిని బేగంపేట్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నార్త్ జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప