యాసంగి పంటల సాగుకు సంబంధించి రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు మార్క్ఫెడ్ వద్ద అందుబాటులో ఉన్నాయని జిల్లా సహకార అధికారి సింహాచలం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఆం�
జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లోని పలు ఆలయాల్లో గోదాదేవి కల్యాణాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో ఉన్న ఇందూరు తిరుమలలో గోదాదేవి కల్యాణం నిర్వహించారు.