కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన ఏలే మల్లికార్జున్ నియామకమయ్యారు. ఆయన డీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకా�
కామారెడ్డి జిల్లా నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన నిజాంసాగర్ మండలానికి చెందిన ఏలే మల్లికార్జున్ బుధవారం హైదరాబాదులో ఈ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.