తాను బాధ్యతగా ఉండటమే కాదు.. పది మంది ఆచరించేలా చేశారు ఆ కాలనీ వాసి. చెత్తకుప్పలు లేని కాలనీలే లక్ష్యమనే బల్దియా నినాదాన్ని పాటించి.. ప్రజలను చైతన్యవంతులను చేసి..చక్కటి ఫలితాన్ని సాధించారు.
పౌరులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు ఆయా శా