నేషనల్ హైవే డీబీఎల్ కంపెనీ నిర్లక్ష్యంతో వరద నీరు పొయ్యేందుకు కల్వర్టులు సరిగా నిర్మించక పోవడంతో ఇండ్లల్లోకి చేరుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్గాలతో వరద నీరు మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో
పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతును వ్యవసాయ బావిలోకి తోసివేసిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లిలో జరిగింది.