అటవీశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ జైలు సిటీ మధ్యలోనే ఉండాలని, దవాఖానను ఊరి బయటే ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రూప్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని బీల్యాతండా ఇది. ఈ తండాకు 148 ఏండ్ల చరిత్ర ఉన్నది. 84 ఇండ్లు, 400 జనాభా. ఎంతో మంది నాయకులు దేశాన
‘అధైర్యపడొద్దు. అండగా ఉంట. ఒక అన్నగా మీ కుటుంబానికి తోడుంట. అక్కడ సీఎం కేసీఆర్ ఉన్నడు. ఇక్కడ నేనున్న. ధైర్యంగా ఉండు’ అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత మహిళకు ధై�