అమెరికా మేరీల్యాండ్లోని కొలంబియాలో నివాసిస్తున్న మెట్టుగూడ విజయపురి కాలనీకి చెందిన గోడిశాల నిఖిత(27) హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని త్వరగా భారత్కు తెప్పించి, తమకు అప్పగించాలని యువతి తండ్రి ఆనంద్ ప్ర
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన గిరిజన దంపతులకు తీవ్ర విషాదం ఎదురైంది. సఖరం (28), అవిత (26) దంపతులు తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరూ దినసరి కూలీలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.