మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవత బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాలకవర్గ సభ్యులు, కాకర్లపహాడ్ గ్రామస్తులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి పసుపు, క�
చారిత్రాత్మకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఠాకూర్ అమర్సింగ్ నేతృత్వంలో బోనాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేపడుతున్నారు