ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మి అకాల వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వాన కురియడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాలు, మార్కెట
మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందించింది.
రాష్ట్రంలో ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరోవైపు ఈదురు గాలులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. భిన్నమైన ఈ వాతావరణ పరిస్థితులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత వల్ల వృద్ధు, పసిపిల్లలు వడదెబ్�