భారీ ఆనకట్టలను నిర్మించడంపైనే కాకుండా పురాతన, చారిత్రక ఆనకట్టల భద్రతపై కూడా ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని డ్యామ్ సేఫ్టీ విభాగం నిపుణుడు శ్రీనివాస్ కోరారు.
Kaleswaram | డ్యామ్ సేఫ్టీ అధికారులు, నిపుణుల(Dam safety experts) సూచన మేరకే కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.