బండ శ్రీనివాస్ | బీజేపీ నాయకులకు దమ్ముంటే దళితుల కోసం రూ.50 లక్షల దళిత బంధు ప్రకటించాలని, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హెచ్చరించారు.
మా భర్తలను చంపేందుకు కుట్రలు చేస్తున్నరు ఈటల దళిత బాధితుల సంఘం నాయకుల సతీమణులు హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 1: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నన్ని రోజులు తమ కుటుంబాల్లో సంతోషమే లేదని ఈటల దళిత బాధ