దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మేత్రాసనం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో నిరసన ప్రార్థనతో ధర్నా నిర్వహించారు. తొలు
దళిత ముస్లింలకు గతంలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని ‘ఆలిండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి’ డిమాండ్ చేసింది. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమితి ప్రతినిధులు ధర్నా న