Dalitha bandhu| నిన్న కూలీలు, వాహన డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు (Dalitha bandhu) పథకం ప్�
ఎత్తుకొన్నమంటే.. కొన ముట్టేదాకా ముందుకే.. దళిత బంధుపై అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన హుజూరాబాద్ దళితులు పథకాలు పప్పు బెల్లాల్లా పంచిపెట్టుడు కాదు ఆర్థిక ఎదుగుదల.. ఆత్మగౌరవమే లక్ష్యం దళితబం
సమిష్టిగా సమర్థించిన అన్ని పార్టీలు మంచి పథకమంటూ ప్రశంసలు సీఎం కేసీఆర్కు అభినందనల వెల్లువ 10.30 గంటలపాటు అఖిలపక్ష భేటీ హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసు�
దళిత సాధికారత పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
దళిత్ ఎంపవర్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధి సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.