దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మేత్రాసనం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో నిరసన ప్రార్థనతో ధర్నా నిర్వహించారు. తొలు
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడంపై తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.