దళిత క్రిస్టియన్ల హక్కుల పరిరక్షణకు ఈ నెల 24న ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కోఆర్డినేటర్ పెదమాం డేవిడ్ రాజు పిలుపునిచ్చారు. నిడమ
దళిత క్రైస్తవులపై అమల్లో ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేదా వాటి పరిధి నుండి దళితులను మినహాయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు పాస్టర్ �
ఎన్ఎస్ఎస్ఓ 2004-05 డాటా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని దళిత క్రైస్తవుల్లో 30.1% మంది బీపీఎల్ (పేదరికం రేఖకు దిగువన), హిందూ దళితులు 38%. అయినా దళిత క్రైస్తవులు భూమిహీనులు, మాన్యువల్ లేబర్, డ్రమ్మర్లు, కబ్బర్లు, �
దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్చేశారు.
SC Status | 1985 జూలై 17న జరిగిన కారంచేడు హత్యాకాండ దేశంలోనే సంచలనం సృష్టించింది. దళిత (మాదిగ) వర్గానికి చెందిన తాగునీటి చెరువులో ఆధిపత్య (కమ్మ) సామాజికవర్గానికి చెందిన యువకులు పశువులకు స్నానం చేయించారు. ఇదేంటని ప్ర�
దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మేత్రాసనం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో నిరసన ప్రార్థనతో ధర్నా నిర్వహించారు. తొలు
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడంపై తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.