జర్నలిస్టులకు సవాళ్లు కొత్త కాదని దైనిక్ భాస్కర్ గ్రూప్ ఎడిటర్ ప్రకాశ్ దూబే అన్నారు. స్వతంత్ర సంగ్రామంలోనూ జర్నలిస్టులు నిర్బంధాలు ఎదుర్కొన్నారని చెప్పారు.
700 కోట్లపై పన్ను ఎగవేసిన దైనిక్ భాస్కర్! |
దైనిక్ భాస్కర్ మీడియా గ్రూపు రూ.700 కోట్ల ఆదాయంపై ఆరేండ్లుగా పన్ను చెల్లించడం లేదని కనుగొన్నట్టు ఆదాయం....
భారత్ సమాచార్ టీవీ చానల్పై కూడా న్యూఢిల్లీ, జూలై 22: కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై అనేక వార్తా కథనాలు ప్రచురించిన ప్రముఖ మీడియా సంస్థలు దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్ టీవీపై పలు నగరాల్ల
భోపాల్: ప్రఖ్యాత హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్పై ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా తెలుస�