నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో 5.14 ఎకరాల్లో సాగు చేసిన వరిపై గడ్డి మందు స్ప్రే చేయడంతో పంట మొత్తం ఎండిపోయిందని, దీంతో తనకు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని మహిళా రైతు పేర్వాల శ్రీదేవి వాపోయారు.
నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో 5.14 ఎకరాల భూమిలోని వరి పంటపై గడ్డి మందు కొట్టడంతో ఎండిపోయిందని, తద్వారా తనకు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని దాచారం గ్రామానికి చెందిన మహిళా రైతు పేర్వాల శ్రీదేవి తెలిపారు.
ఆత్మకూర్.ఎస్ మండలం దాచారం టీజీ మోడల్ స్కూల్ అండ్ కేజీబీవీ స్కూల్ అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనగా నిర్వహించారు. ఈ సందర్భంగా..