గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.1,861 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.189 కోట్ల నికర లాభాన్ని గడించింది ప్రముఖ టెక్నాలజీ సంస్థ సైయెంట్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన ఆదాయంతో పోలిస్తే 6
BVR.Mohan Reddy | బి.వి.ఆర్.మోహన్ రెడ్డి కూడా లక్ష్యం వెంబడి ఓ ఒలింపియన్లా పరుగు పెట్టారు. ఇన్ఫోటెక్ సంస్థను స్థాపించారు. అక్కడితో ఆయన కల పూర్తయింది. అంతలోనే సరికొత్త బాధ్యతా మొదలైంది.